వైద్యో నారాయణ! రోగికి రక్తదానం చేసి మానవత్వం నిరూపించిన డాక్టర్ ముత్యం రెడ్డి

మనోరంజని ప్రతినిధి భైంసా, మార్చి 04: వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపేందుకు ముందుకొచ్చిన డాక్టర్ ముత్యం రెడ్డి మానవత్వానికి నిదర్శనమయ్యారు. మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన ఓ రోగి భైంసాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సోమవారం రోగికి ‘ఓ పాజిటివ్’ రక్తం అత్యవసరం కావడంతో, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ముత్యం రెడ్డి స్వయంగా జీవన్ దాన్ రక్తనిది కేంద్రంలో రక్తదానం చేసి, రోగి ప్రాణాలను కాపాడారు. ఆయన మానవత్వానికి నెటిజన్లు, లైన్స్ క్లబ్ సభ్యులు, పలువురు అభినందనలు తెలిపారు.

  • Related Posts

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ తెలంగాణ ఉద్యమం నుండే దళితులపై బీఆర్‌ఎస్ చిన్నచూపు : డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా…

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    వేములవాడ రాజన్న కళ్యాణం మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా… మనోరంజని ప్రతినిధి వేములవాడ :- మార్చి 16 :- ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీపార్వతీ రాజరాజేశ్వర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి