పల్సి ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం….

పల్సి ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం….

  • మహిళ ఉపాధ్యాయులకు సన్మానం..

మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 08 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా పాఠశాల లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. సందర్బంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ…. తల్లి ఒడి నుండి తరగతి గది, అవని నుండి అంతరిక్షం దాకా, సాగర గర్భం నుండి సాంకేతికత దాకా, ప్రతి రంగంలో మహిళలు వేగంతో దూసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయులు సాయికుమార్, భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మధుసూదన్, లింగమూర్తి, ఎల్లన్న, సంజు, మహిళల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్