పరిక్షలు రాస్తున్న విద్యార్ధినీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్

పరిక్షలు రాస్తున్న విద్యార్ధినీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్

పరీక్షలు బాధ్యతతో రాయాలి భయంతో కాదు.

మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :- మీరు చదువుకున్న విద్యను భయంతో కాకుండా ఆలోచన విధానంతో బాధ్యతతో రాసి విద్యార్థులు రాష్ట్ర రాష్ట్ర టాపర్ గా, జిల్లా టాపర్ గా, మండల టాపర్ గా ఎదిగి మంచి పేరు తెచ్చుకొవాలని మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు అల్ ది బెస్ట్ చెప్పారు. మీ తోటి విద్యార్థులకు జూనియర్లకు ఆదర్శంగా నిలవాలి, మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చుకొని మీ భవిష్యత్తులకు పునాదులు వేసుకొని ఎదగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు

  • Related Posts

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 15 :- భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో సంస్కార్ స్కూల్ డే మరియు పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్…

    ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభం

    ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 15 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని మచ్కల్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ) మీడియంలో ఏఐ తరగతులను మండల విద్యాధికారి జి. రమణ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!