

- సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.
- రేపు (ఆదివారం) సౌదీ అరేబియాలో రంజాన్ పర్వదినం.
- భారత్లో సోమవారం (ఏప్రిల్ 1) రంజాన్ పండుగ జరుపుకోనున్న ముస్లింలు.
మయన్మార్లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం.. ఇంటర్నెట్ డెస్క్: మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. 48 గంటల్లో భూకంపం రావడం ఇది…
బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం హైదరాబాద్: థాయ్లాండ్, మయన్మార్ దేశాల్లో చోటు చేసుకున్న వరుస భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చాయి. శుక్రవారం నాడు సంభవించిన భూకంపాల ధాటికి.. వందల నిర్మాణాలు కుప్పకూలాయి. మయన్మార్, థాయ్లాండ్ రెండు దేశాల్లో…