వైద్యో నారాయణ! రోగికి రక్తదానం చేసి మానవత్వం నిరూపించిన డాక్టర్ ముత్యం రెడ్డి

మనోరంజని ప్రతినిధి భైంసా, మార్చి 04: వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపేందుకు ముందుకొచ్చిన డాక్టర్ ముత్యం రెడ్డి మానవత్వానికి నిదర్శనమయ్యారు. మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన ఓ రోగి భైంసాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సోమవారం రోగికి ‘ఓ పాజిటివ్’ రక్తం అత్యవసరం కావడంతో, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ముత్యం రెడ్డి స్వయంగా జీవన్ దాన్ రక్తనిది కేంద్రంలో రక్తదానం చేసి, రోగి ప్రాణాలను కాపాడారు. ఆయన మానవత్వానికి నెటిజన్లు, లైన్స్ క్లబ్ సభ్యులు, పలువురు అభినందనలు తెలిపారు.

  • Related Posts

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    సమాచార హక్కు చట్టం… రామబాణం మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15 :- ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి,విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం…

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఎన్టీఆర్ పార్క్‌లో శుభ్రత పనుల్లో పాల్గొన్నారు

    తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఎన్టీఆర్ పార్క్‌లో శుభ్రత పనుల్లో పాల్గొన్నారు

    3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

    3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

    శాసనమండలి లో ఎమ్మెల్సీ కవిత ..