నేడు భారత్, ఆసీస్ సెమీఫైనల్ మ్యాచ్..!!

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. సెమీస్ పోరులో భాగంగా భారత్ నేడు (మంగళవారం) ఆసీస్తో తలపడనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో వరుణ్ చక్రవర్తి అదరగొట్టడంతో నేటి పోరులో రోహిత్.. జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్),గిల్, కోహ్లీ, శ్రేయస్, అక్షర్, రాహుల్ (కీపర్), హార్దిక్ , జడేజా, కుల్దీప్, షమీ, చక్రవర్తి.
ఆస్ట్రేలియా: హెడ్, ఇంగ్లిస్ (కీపర్), స్మిత్ (కెప్టెన్), లబుషేన్, మెక్గర్క్/కూపర్, క్యారీ, మాక్స్వెల్, డ్వారిషస్, నేథన్ ఎలీస్, జంపా, స్పెన్సర్ జాన్సన్

  • Related Posts

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- క్రీడలు మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్…

    పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్

    పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కంప్లీట్ అవడంతో టీమిండియా ప్లేయర్లంతా స్వదేశానికి వచ్చేశారు. దుబాయ్ నుంచి నేరుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. త్వరలో ఐపీఎల్-2025 స్టార్ట్ కానుండంతో కొందరు ఆటగాళ్లు డైరెక్ట్‌గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!