సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

  • సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.
  • రేపు (ఆదివారం) సౌదీ అరేబియాలో రంజాన్ పర్వదినం.
  • భారత్‌లో సోమవారం (ఏప్రిల్ 1) రంజాన్ పండుగ జరుపుకోనున్న ముస్లింలు.

మనోరంజని ప్రతినిధి మార్చి 29 – సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనమైనట్లు అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం, అక్కడ రంజాన్ పర్వదినం రేపు (ఆదివారం) జరుపుకోనున్నారు. భారతదేశంలో నెలవంక వీక్షణ ఆధారంగా రంజాన్ పండుగ సోమవారం (ఏప్రిల్ 1) జరుపుకునే అవకాశం ఉంది. ముస్లింలు ఈ ప్రత్యేక రోజున ఉపవాస దీక్షను ముగించి, నమాజు చేసి, సామూహిక వేడుకల ద్వారా పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.

  • Related Posts

    Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది

    Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది అరేబియా సముద్రంలో ఆపదలో ఉన్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్యం అందించి మానవత్వం చాటుకున్నారు ఇండియన్ నేవీ సిబ్బంది.మూడు గంటల పాటు శ్రమించి… ఆపరేషన్ చేసిన ఇండియన్ నేవీ…

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    ✒- గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..? బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్కు బాంబులు గుర్తించడం పని. రోనిన్ ఇప్పటివరకు భూమిలోని 109 ల్యాండ్్మన్లు, 15 బాంబులు గుర్తించింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ చిన్న మైల్ గోదావరి అంజిరెడ్డి

    ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ చిన్న మైల్ గోదావరి అంజిరెడ్డి

    కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

    కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

    ఫిర్యాదు చేసిన వాళ్లనే చితకబాదిన పోలీసులు

    ఫిర్యాదు చేసిన వాళ్లనే చితకబాదిన పోలీసులు

    కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ,ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

    కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ,ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్