తానూర్ మండలంలో నర్సరీ గ్రీన్ మ్యాట్ దొంగతనం

మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 12 – నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఉన్న నర్సరీలో దొంగతన ఘటన కలకలం రేపింది. చెట్లను రక్షించేందుకు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని జాదవ్ జాలం సింగ్ బుధవారం వెల్లడించారు. దొంగతనం జరిగిన సమయంలో నర్సరీలో ఎవరు లేకపోవడంతో దొంగలు గ్రీన్ మ్యాట్‌ను తీసుకెళ్లారని అనుమానిస్తున్నారు. సుమారు రూ.5,000 విలువైన ఈ గ్రీన్ మ్యాట్ నర్సరీ నిర్వహణలో కీలకమైనదని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జాదవ్ జాలం సింగ్, వేగంగా దర్యాప్తు చేసి దొంగలను పట్టుకోవాలని కోరారు

  • Related Posts

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : హిందూ ముస్లింల సఖ్యతకు రూపమే ఇఫ్తార్ విందు అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు.దేశంలోని ముస్లిం సోదరులందరూ రంజాన్…

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చ్ 13 – తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్