కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.
కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం. -విద్యార్థులు-విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 :-నిర్మల్ జిల్లా – సారంగాపూర్: కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, దశరథ్,మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి…
Inter English Exam: ఇంటర్ విద్యార్ధులకు గుడ్న్యూస్, ఆ ప్రశ్నకు 4 పుల్ మార్కులు..!!
Inter English Exam: ఇంటర్ విద్యార్ధులకు గుడ్న్యూస్, ఆ ప్రశ్నకు 4 పుల్ మార్కులు..!! Inter English Exam: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డ నుంచి విద్యార్ధులకు గుడ్న్యూస్ అందింది. మొన్న జరిగిన ఇంగ్లీషు పరీక్షలో…
చావా మూవీ వీక్షించిన శిశు మందిర్ విద్యార్థులు
చావా మూవీ వీక్షించిన శిశు మందిర్ విద్యార్థులు మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 11 :- మరాఠా సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ వారసు డు చత్రపతి శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన ముధోల్ శ్రీ సరస్వతి శి…
శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు
శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు శ్రీ చైతన్య కాలేజీల్లో మంగళవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలేజీల్లో ఫీజులను ఆన్లైన్లో కాకుండా నగదు రూపంలో తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ,…
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలలోనూ ఐటీ శాఖ బృందాలు శ్రీ చైతన్య కాలేజీలపై సోదాలు చేపట్టాయి. ఈ సోదాలు రెండో రోజు కూడా…
మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే….
మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే…. విద్యాభివృద్ధి ద్యేయంగా ముందుకు సాగుతానని, నియోజకవర్గం విద్యారంగంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసాలోని…
నిర్దిష్ట మార్గదర్శకత్వంలో నడిస్తేనే విజయాలు వరిస్తాయి :
నిర్దిష్ట మార్గదర్శకత్వంలో నడిస్తేనే విజయాలు వరిస్తాయి : ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ : మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 11 :- ఉట్నూర్ : జీవితంలో నిర్దిష్ట మార్గదర్శకత్వంలో నడుస్తూ గమ్యాన్ని చేరుకునేలా ప్రతి ఒక్క విద్యార్థి…
Good News : సమ్మర్ హాలిడేస్ ప్రకటించి ప్రభుత్వం : ఏప్రిల్ 23 నుంచి సెలవులే సెలవులు..!!
Good News : సమ్మర్ హాలిడేస్ ప్రకటించి ప్రభుత్వం : ఏప్రిల్ 23 నుంచి సెలవులే సెలవులు..!! ఎండలు మండుతున్నాయి.. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2025,…
AP ECET నోటిఫికేషన్ విడుదల
AP ECET నోటిఫికేషన్ విడుదల AP ECET-2025 నోటిఫికేషన్ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా…
అభ్యర్థులకు అలర్ట్.. నేడే గ్రూప్-2 ఫలితాలు..!!!
అభ్యర్థులకు అలర్ట్.. నేడే గ్రూప్-2 ఫలితాలు..!!! మనోరంజని ప్రాతినిది హైఫరాబాద్ : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. నేడు గ్రూప్-2 పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గత సంవత్సరం డిసెంబర్ 15, 16వ తేదీల్లో రాత…