ప్రతి ఒక్క విద్యార్థి శాస్త్రవేత్త కావాలి: గంగా కిషన్

ప్రతి ఒక్క విద్యార్థి శాస్త్రవేత్త కావాలి: గంగా కిషన్ మనోరంజని ప్రతినిధి బోధన్ ఫిబ్రవరి 28 :-నేషనల్ సైన్స్ డే సందర్భంగా శుక్రవారం విజయ సాయి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సైన్స్…

హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్ లో టి పి సి సి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్ లో టి పి సి సి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్హైదరాబాద్ ఫిబ్రవరి 28 మనోరంజని ప్రతినిధి,శుక్రవారం రోజు హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్ లో TPCC విస్తృత స్థాయి కార్యవర్గ…

భోసి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.

భోసి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. మనోరంజని ప్రతినిధి..భైంసా ఫిబ్రవరి 28 – జాతీయ విజ్ఞాన (సైన్స్) దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు పాఠశాల లలో శుక్రవారం విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు సైన్స్‌ ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రదర్శించారు.భోసి ఉన్నత…

సగ్గం గంగాధర్ పదవీ విరమణ – ఔదార్యంగా మ్యూజిక్ ప్లేయర్ విరాళం

సగ్గం గంగాధర్ పదవీ విరమణ – ఔదార్యంగా మ్యూజిక్ ప్లేయర్ విరాళం మనోరంజని ప్రతినిధి : కుంటాల ఫిబ్రవరి 28 :-జిల్లా పరిషత్ కుంటాల పాఠశాల ఉపాధ్యాయుడు సగ్గం గంగాధర్ గత పది సంవత్సరాలుగా తన సేవలతో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారు.…

ఉషాజ్యోతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 28 మనోరంజని ప్రతినిధి,కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఉషాజ్యోతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింద,ఈ కార్యక్రమన్ని మొదట స్కూల్ కరస్పాండెంట్ గిరిబాబు సార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది, అనంతరo…

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోఅవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోఅవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ మనోరంజని ప్రతినిధి:- నిర్మల్ ఫిబ్రవరి28 :-రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. ముస్లిం…

బాధితుడికి ఆర్థిక సాయం చేయండి

మనోరంజని ప్రతినిధి భైంసా : ఫిబ్రవరి 28:- నిర్మల్ జిల్లా బైంసా పట్టణం కాలనీకి చెందిన జంగ్మే గౌతమ్ అనే ప్రైవేటు ఉద్యోగి ఈనెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితుడి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే…

ఎన్ హెచ్ ఆర్ సి. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ముక్కెర్ల బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొల్లెద్దు ప్రవీణ్

నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మనోరంజని ప్రతినిధి భువనగిరి : ఫిబ్రవరి 28:- జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మోత్కూర్ మండలానికి చెందిన ముక్కేర్ల…

నీటి పారుదల శాఖ అధికారులను సాలూర క్యాంప్ గ్రామపంచాయతీ లో నిర్బంధం….

నీటి పారుదల శాఖ అధికారులను సాలూర క్యాంప్ గ్రామపంచాయతీ లో నిర్బంధం…. మనోరంజని , ప్రతినిధి బోధన్ ఫిబ్రవరి 28,:-బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలం సాలూర క్యాంపు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజున రైతులు సాగునీరు అందక రైతుల ఆందోళన చేపట్టారు.…

నిజామాబాద్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం

నిజామాబాద్ జిల్లా శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను ప్రదర్శించారు. మాజీ డిప్యూటీ డిఇఓ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని…