మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 11 :- మద్యం సేవించి వాహనాలను నడిపినట్లయితే చర్యలు తప్పవని ముధోల్ ఎస్ఐ సంజీవ్ అన్నారు. ముధోల్ మండలంలోని తరోడా -చించాల గ్రామాల మధ్య ముమ్మరంగా వాహనాలను…

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మనోరంజని ప్రతినిధి మెదక్ మార్చి 11 :- తెలంగాణలో అవినీతి అధికారుల పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మెదక్ పట్టణ & జిల్లా పురపాలక కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నకిరేకంటి జానయ్య ఓపెన్…

ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

ఆదిలాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- ఆదిలాబాద్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులను పట్టుకోవడంలో తెలంగాణ అనిశా (ACB) మరోసారి సక్సెస్ అయింది. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల…

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులునిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్ 11 మనోరంజని ప్రతినిధి,ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో పక్కా సమాచారం మేరకు సాయంత్రం పూట పెర్కిట్ లోని మహిళా ప్రాంగణం వెనుకాల గల ఖాళీ…

బలూచిస్థాన్ లో ట్రైన్ పై మిలిటెంట్ల దాడి, హైజాక్

జఫ్పార్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో 100 మంది ప్రయాణికులు BLA ఆధీనంలో పాక్ మిలటరీ, ATF, ISI అధికారులు మహిళలు,…

▪ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత

▪ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది ఇప్పటినుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నాను ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ,…

24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్..

24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్.. కూతుళ్లకు 24 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేయాలని క్రిస్టియన్ తల్లిదండ్రులకు కేరళ BJP నేత, మాజీ MLA పీసీ జార్జ్ సూచించారు. రాష్ట్రంలో లవ్…

భారత్‌లోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్ల జైలు శిక్ష..

భారత్‌లోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.5 లక్షల జరిమానా… లోక్‌సభలో ది ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లు లోక్‌సభలో ది ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లును లోక్‌సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ ప్రవేశపెట్టారు.…

జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సుభాష్ నగర్‌లో ప్లాస్టిక్ ట్రే గోదాంలో చెలరేగిన మంటలు మంటలు ఎగిసిపడి దట్టంగా అలుముకున్న పొగలు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేస్తున్న అగ్నిమాపక సిబ్బంది మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.…

శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు

శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు శ్రీ చైతన్య కాలేజీల్లో మంగళవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలేజీల్లో ఫీజులను ఆన్‌లైన్‌లో కాకుండా నగదు రూపంలో తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ,…

You Missed

పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు
గ్రామాల్లో ఘనంగా కామ దహనం
ఈ నెల 16న బాసరలో అష్టావధానం
ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే