తానూర్ మండలంలో నర్సరీ గ్రీన్ మ్యాట్ దొంగతనం
మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 12 – నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఉన్న నర్సరీలో దొంగతన ఘటన కలకలం రేపింది. చెట్లను రక్షించేందుకు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని జాదవ్ జాలం సింగ్…
మటన్ వండలేదని మర్డర్ చేసాడు…!!!
మటన్ వండలేదని మర్డర్ చేసాడు…!!! మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండా లో దారుణం… మాంసం కూర వండలేదని భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన భర్త బాలు… మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి…
చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు మనోరంజని ప్రతినిధి చిత్తూరు మార్చి 11 :- AP: చిత్తూరు జిల్లా గాంధీనగర్లో కాల్పుల కలకలం రేగింది. ఓ షాపులోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన యజమాని పోలీసులకు…
రామగుండం: అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
రామగుండం: అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలురామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం అర్ధరాత్రి వేళ రామగుండం రైల్వే స్టేషన్, గోదావరిఖని బస్ స్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్, పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. నూతనంగా రామగుండం పోలీస్…
న్యూడ్ వీడియో కాల్స్తో ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్
న్యూడ్ వీడియో కాల్స్తో ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్ నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తింపు వారం క్రితం వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేసి, ఆ తర్వాత వాట్సాప్ నెంబర్కు స్క్రీన్…
12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్
బ్రేకింగ్ న్యూస్ ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు రేవతికి…
పాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు..!!
పాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు..!! పాకిస్తాన్ రైలు హైజాక్ చేసిన బలూచిస్తాన్ వేర్పాటు వాద టెర్రరిస్టులు 20మంది పాక్ సైనికులను చంపేసినట్లు ప్రకటించారు. మంగళవారం (మార్చి11) పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో బలూ లిబరేషన్ ఆర్మీకి చెందిన టెర్రరిస్టులు…
ఏసీబీ వలలో అవినీతి చేప
ఆదిలాబాద్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల యొక్క భవనం నిర్మాణానికైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ రెండు కోట్ల రూపాయల బిల్లును మంజూరు చేసేందుకు అధికారిక అనుకూలతను చూపినందుకు ఫిర్యాదుదారుడి నుండి మొదటగా రెండు లక్షల రూపాయల లంచం…
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 11 :- మద్యం సేవించి వాహనాలను నడిపినట్లయితే చర్యలు తప్పవని ముధోల్ ఎస్ఐ సంజీవ్ అన్నారు. ముధోల్ మండలంలోని తరోడా -చించాల గ్రామాల మధ్య ముమ్మరంగా వాహనాలను…
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనోరంజని ప్రతినిధి మెదక్ మార్చి 11 :- తెలంగాణలో అవినీతి అధికారుల పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మెదక్ పట్టణ & జిల్లా పురపాలక కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నకిరేకంటి జానయ్య ఓపెన్…