ఆస్ట్రేలియా బ్యాటర్ల వేగానికి షమీ కళ్లెం వేయాలి: హర్భజన్‌ సింగ్‌

ఆస్ట్రేలియా బ్యాటర్ల వేగానికి షమీ కళ్లెం వేయాలి: హర్భజన్‌ సింగ్‌ మనోరంజని ప్రతినిధి మార్చి 04 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ పోరు జరుగనుంది. ఈ క్రమంలో హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ..”షమీ మనసులోంచి ముందు ట్రావిస్‌ హెడ్‌…

నేడు భారత్, ఆసీస్ సెమీఫైనల్ మ్యాచ్..!!

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. సెమీస్ పోరులో భాగంగా భారత్ నేడు (మంగళవారం) ఆసీస్తో తలపడనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో వరుణ్ చక్రవర్తి అదరగొట్టడంతో నేటి…

IND vs NZ: టీమిండియా ఘన విజయం! ఇక ఆసీస్‌తో సెమీస్‌ సమరానికి సై..!!

IND vs NZ: టీమిండియా ఘన విజయం! ఇక ఆసీస్‌తో సెమీస్‌ సమరానికి సై..!! ఛాంపియన్స్‌ ట్రోఫీలో 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌…

భారత్ గెలుపు.. సెమీస్లో ప్రత్యర్థి ఎవరంటే?

భారత్ గెలుపు.. సెమీస్లో ప్రత్యర్థి ఎవరంటే? మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 ఛాంపియన్స్ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్లో కివీస్పై భారత్ విజయం సాధించింది. విలియమ్సన్ (81) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. యంగ్ 22, రచిన్ 6, మిచెల్…

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ మనోరంజని ప్రతినిధి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 42 పరుగులకు ఔట్ అయ్యారు. 29వ ఓవర్లో…

అలరించిన కుస్తీ పోటీలు.

అలరించిన కుస్తీ పోటీలు. (మనోరంజని ప్రతినిధి) కుబీర్ మార్చి ౦2 నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామం లో కొనసాగుతున్న శివరత్రి వేడుకలు లో భాగంగా ఆదివారం జరిగిన కుస్తీ పోటీలు అందరిని అలరించాయి. జాతర సందర్బంగా పాలు…

You Missed

గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!
సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు
మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి