భూ సమస్యలపై వెల్లువెత్తిన వినతులు
• అర్జీలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేసిన నేతలు• స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి భూ సమస్యలు,…
జాతీయ మహిళా దినోత్సవం రోజే మహిళలపై దాడి
జాతీయ మహిళా దినోత్సవం రోజే మహిళలపై దాడి బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి లో ఘటన గత 2 సంవత్సరాలుగా వేరు వేరుగా కాపురం ఉంటున్న వెంకటేశ్వర్లు ఆమె భార్య శిరీష కలిసి ఉంటున్నపుడు తీసుకున్న అప్పు భర్త చెల్లించకపోవడంతో శిరీష…
హోంమంత్రి అనితకు లేడీ కానిస్టేబుల్ ప్రశ్న
హోంమంత్రి అనితకు లేడీ కానిస్టేబుల్ ప్రశ్న మంచి ప్రశ్న అడిగారని ప్రశ్నించిన కానిస్టేబుల్ ని మెచ్చుకున్న HM ముఖ్యమంత్రి దృష్టికి తాను తీసుకెళతానన్నారు విజయవాడలో పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ మహిళా పోలీసులకు ఏవైనా…
మహిళలపై అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు:పవన్
మహిళలపై అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు:పవన్ మనోరంజని ప్రతినిధి మార్చి 08 _ AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి.. స్త్రీ మూర్తి అని…
మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి
మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి మనోరంజని ప్రతినిధి అమరావతి మార్చి 08 – పోసాని కృష్ణ మురళి పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా…
ఏపీ డీజీపీ ఆఫీసులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. విజేతలకు డీజీపీ భార్య చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఏపీ డీజీపీ ఆఫీసులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. విజేతలకు డీజీపీ భార్య చేతుల మీదుగా బహుమతుల ప్రదానం మనోరంజని ప్రతినిధి మార్చి 08 మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి సాధ్యమన్న వక్తలు విజేతలకు బహుమతులు అందజేసిన డిజిపి హరీష్ కుమార్…
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు… ఏఐలోనూ రాణించాలి -మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మార్చి 7 :- మహిళలు పారిశ్రామిక వేత్తలుగా…
పేదల భూములను ఆక్రమించుకున్న బుగ్గన అనుచరులు• వారిపై గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు
• పేదల భూములను ఆక్రమించుకున్న బుగ్గన అనుచరులు• వారిపై గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు• కబ్జా నుండి భూమిని విడిపించాలంటూ విన్నపం• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, సీడ్స్ చైర్మన్ మన్నే…
టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందం
టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందం ఈ ఒప్పందం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.49వేల కోట్ల పెట్టుబడులు రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వచ్చే అయిదేళ్లలో 10లక్షలకోట్ల పెట్టుబడులు లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా పవర్…
వాద్వానీ ఫౌండేషన్ తో ఎపి ప్రభుత్వ అవగాహన ఒప్పందం
వాద్వానీ ఫౌండేషన్ తో ఎపి ప్రభుత్వ అవగాహన ఒప్పందం పాలనలో ఎఐ, సాంకేతికతను వేగవంతం చేయడమే లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాల నడుమ ఎంఓయు అమరావతి: పరిపాలనలో ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేగం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాద్వానీ…