తమిళనాడులో విద్యార్థి సునీల్ అనుబంధం, కర్తవ్యానికి ప్రతీక

తమిళనాడులో విద్యార్థి సునీల్ అనుబంధం, కర్తవ్యానికి ప్రతీక సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించగా, అదే రోజు ఆమె కుమారుడు సునీల్ ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. “నీ భవిష్యత్తే తల్లి కోరుకున్నది” అంటూ బంధువులు ప్రోత్సహించడంతో, తీవ్ర…

సకాలంలో స్పందించిన పోలీస్ గుండె..

సకాలంలో స్పందించిన పోలీస్ గుండె.. సరైన టైమ్ కి విద్యార్థిని పరీక్షా కేంద్రానికి తరలించిన ఘనపూర్ ఇన్స్పెక్టర్ వేణు. మనోరంజని ప్రతినిధి మార్చి 05 ;- ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసేందుకు ఒక విద్యార్థి కన్ఫ్యూజ్ అయి మరో సెంటర్‌కు వెళ్లారు.…

పరిక్షలు రాస్తున్న విద్యార్ధినీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్

పరిక్షలు రాస్తున్న విద్యార్ధినీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ పరీక్షలు బాధ్యతతో రాయాలి భయంతో కాదు. మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :- మీరు చదువుకున్న విద్యను భయంతో కాకుండా ఆలోచన…

Telangana: నేటి నుంచే ఇంటర్‌ ఎగ్జామ్స్‌.. 9:05 గంటల తర్వాత నో ఎంట్రీ

Telangana: నేటి నుంచే ఇంటర్‌ ఎగ్జామ్స్‌.. 9:05 గంటల తర్వాత నో ఎంట్రీ హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి…

తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ వార్షిక పరీక్షలు రేపటి నుండి ప్రారంభం

మనోరంజని ప్రతినిది తానూర్ మార్చి ౦4 నిర్మల్ జిల్లా తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ వార్షిక పరీక్షలు రేపటి నుండి (మార్చి 5) ప్రారంభమై, మార్చి 20 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల…

ఎస్ఎస్సిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఎస్ఎస్సిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 04 :-ఎస్ఎస్సిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావు…

ముధోల్ లో సమీకృత గురుకులాన్ని ఏర్పాటు చేయాలి

ముధోల్ లో సమీకృత గురుకులాన్ని ఏర్పాటు చేయాలి మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 04 :-నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకులమును ఏర్పాటు చేయాలనీ మహాత్మా జ్యోతి బాపులే ప్రజావాణి -ప్రజాభావన్ లో నోడల్ అధికారికి వినతిపత్రం ద్వారా…

మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా ఓకే..!!

మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా ఓకే..!! నిర్ణీత టైమ్కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మందిప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటువివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ…

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి: చైర్మన్ అలుగుంటి మధుసూధన్ రెడ్డి

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి: చైర్మన్ అలుగుంటి మధుసూధన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏలుగుంటి మధుసూధన్ రెడ్డి,ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి…

పరీక్ష భయం విడిచి, విజయాన్ని సాధించండి

పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ చాలా మంది విద్యార్థులు వాటిని ఒక పెద్ద భయంగా భావిస్తారు. నిజానికి, పరీక్షలు భవిష్యత్తును నిర్ధారించేవి కాదు, అవి కేవలం మీ జ్ఞానాన్ని అంచనా వేసే ఒక సాధనం మాత్రమే. కాబట్టి, భయాన్ని…

You Missed

న్యూస్ హెడ్ లైన్స్
15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు
ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు
నేడు అసెంబ్లీలో కీలక బిల్లు