Good News : సమ్మర్ హాలిడేస్ ప్రకటించి ప్రభుత్వం : ఏప్రిల్ 23 నుంచి సెలవులే సెలవులు..!!

Good News : సమ్మర్ హాలిడేస్ ప్రకటించి ప్రభుత్వం : ఏప్రిల్ 23 నుంచి సెలవులే సెలవులు..!! ఎండలు మండుతున్నాయి.. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2025,…

AP ECET నోటిఫికేషన్ విడుదల

AP ECET నోటిఫికేషన్ విడుదల AP ECET-2025 నోటిఫికేషన్ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా…

అభ్యర్థులకు అలర్ట్‌.. నేడే గ్రూప్‌-2 ఫలితాలు..!!!

అభ్యర్థులకు అలర్ట్‌.. నేడే గ్రూప్‌-2 ఫలితాలు..!!! మనోరంజని ప్రాతినిది హైఫరాబాద్ : గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌. నేడు గ్రూప్‌-2 పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గత సంవత్సరం డిసెంబర్‌ 15, 16వ తేదీల్లో రాత…

*10 వ తరగతి విద్యార్ధులకు పరీక్షల సందర్బంగా పాటించాల్సిన సూత్రాలు

*10 వ తరగతి విద్యార్ధులకు పరీక్షల సందర్బంగా పాటించాల్సిన సూత్రాలు 1 విద్యార్థులు వారికి అనుకూలంగా ఉన్న దుస్తులు ధరించాలి వీలైతే కాటన్ దుస్తులు ధరించాలి 2 * విద్యార్థులు ఎలాంటి పేపర్ మెటీరియల్ లాంటివి ఎగ్జామ్స్ సెంటర్ వరకు తీసికెళ్ళకూడదు…

విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్న బాలశక్తి

విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్న బాలశక్తి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 10 :-జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం సాయంత్రం…

కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు

కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 10 :- నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవి (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) లో ఆకస్మిక తనిఖీ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్…

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 10 :- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా పాటు పడతానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. సోమవారం అనసూయ పవార్ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో…

శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు..

శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు.. మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 10 : దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ పన్నులు…

భావిభారత భవిష్యత్తుకు చదివే ఆయుధం యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్..

భావిభారత భవిష్యత్తుకు చదివే ఆయుధం యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్.. మనోరంజని ప్రతినిధి సుల్తానాబాద్ మార్చి 10 – సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష…

మహబూబ్ నగర్ విద్యా నిధి కి భారీగా విరాళం ఇచ్చిన మై హోం గ్రూప్

మహబూబ్ నగర్ విద్యా నిధి కి భారీగా విరాళం ఇచ్చిన మై హోం గ్రూప్ మనోరంజని ప్రతినిధి మహాబూబ్ నగర్ మార్చి 10 – మహబూబ్ నగర్ విద్యా నిధి కి 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని మై హోం…

You Missed

బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ
కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం
టీడీపీ నేత దారుణ హత్య
చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య