సీఎం చంద్రబాబుతోనే మహిళలకు సాధికారిత: తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి గుండాలలీలావతి
సీఎం చంద్రబాబుతోనే మహిళలకు సాధికారిత: తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి గుండాలలీలావతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మహిళా సంక్షేమం సాధికారత భద్రత కోసం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని అనేక…
బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి: శాసనసభ్యుల కోటానుంచి టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టిడిపి సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేష్ ను కలిశారు. ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ…
బడ్జెట్ను స్వయంగా చేతితో రాసిన ఛత్తీస్గఢ్ మంత్రి
బడ్జెట్ను స్వయంగా చేతితో రాసిన ఛత్తీస్గఢ్ మంత్రి మనోరంజని ప్రతినిధి మార్చి 10 – ఛత్తీస్గఢ్ ఆర్థికమంత్రి ఒ.పి చౌధరి రాష్ట్ర బడ్జ్ట్ను స్వయంగా తన చేతితో రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతితో రాయడం వల్ల తన భావాలను,…
ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట
ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట
కేసీఆర్ కీలక నిర్ణయం.. BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్..!!
కేసీఆర్ కీలక నిర్ణయం.. BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్..!! హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేశారు.ఈ మేరకు ఆదివారం (మార్చి…
ప్రతిపక్షం లేని అసెంబ్లీకి తాళం వేసి పార్టి కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించండి . ప్రభుత్వ ఖర్చును ఆదా చేయండి.
ప్రతిపక్షం లేని అసెంబ్లీకి తాళం వేసి పార్టి కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించండి . ప్రభుత్వ ఖర్చును ఆదా చేయండి. ప్రతిపక్షం లేని ఏపీ అసెంబ్లీ కి ప్రజా ప్రతిపక్షం అవసరం అని గ్రహించాలి .. వుంది ఆనుకుంటున్న ప్రతిపక్షం మిత్రపక్షంగానే కొనసాగటం…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ – సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించిన భారత జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ – భట్టి విక్రమార్క అభినందనలు
భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకుంది. జట్టు కఠిన శ్రమ, అంకితభావం, మరియు టీం వర్క్ వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు…
నిత్యం ప్రజా సేవలో నిమగ్నమయ్యే ప్రొద్దుటూరు వినయ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి
నిత్యం ప్రజా సేవలో నిమగ్నమయ్యే ప్రొద్దుటూరు వినయ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి విన్నవించుకున్నారు సీనియర్ నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్ 09 మనోరంజని ప్రతినిధి,ఆర్మూర్ నియోజవర్గానికి కాంగ్రెస్…
హైదరాబాద్లో చికిత్స పొందుతున్న వంజర్ మాజీ సర్పంచ్ లక్ష్మన్కు నాయకుల పరామర్శ
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 09 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొనె లక్ష్మన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మాజీ…