IMD: 124 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రికార్డ్ ఉష్ణోగ్రతలు.. మార్చిలో నిప్పుల కొలిమి..
IMD: 124 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రికార్డ్ ఉష్ణోగ్రతలు.. మార్చిలో నిప్పుల కొలిమి.. 1901 తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు…
బోధన్ లో మాదిగ అమరుల సంస్మరణ దినోత్సవo
బోధన్ లో మాదిగ అమరుల సంస్మరణ దినోత్సవo మనోరంజని బోధన్ మండలం మార్చి01నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో మార్చి 1న మాదిగ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు…
శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిల,తైలా అభిషేక పూజలు….
శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిల,తైలా అభిషేక పూజలు…. *పరమశివునికి రుద్రాబిషేకలు,అర్చనపూజలు మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ : మార్చి 01 బిజినెపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో ఫాల్గుణ మాసం విదియ శనివారం నాడు శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర…
కమిషనర్ సీరియస్ వార్పింగ్..
కమిషనర్ సీరియస్ వార్పింగ్.. సివిల్ తగాదాలు, సెటిల్మెంట్లకు పాల్పడితే ఉపేక్షించం కానిస్టేబుల్ నుంచి ఏసీపీ వరకు అందరిపై నిఘా నెలలో ఏసీపీ, ఐదుగురు ఇన్స్పెక్టర్లపై క్రమశిక్షణ చర్యలు మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 1 : పోలీస్ స్టేషన్లలో సివిల్…
అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మనోరంజాని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 1: రంగారెడ్డి జిల్లాలోని అట్రాసిటీ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి…
రాములు నాయక్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి – డిప్యూటీ సీఎం కు వినతిపత్రం
రాములు నాయక్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి – డిప్యూటీ సీఎం కు వినతిపత్రం మనోరంజని ప్రతినిధి ఢిల్లీ మార్చి 01 :- శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్కు ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీ అవకాశం…
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి మనోరంజని ప్రతినిధి మార్చి 01 కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి…
నాగర్ కర్నూల్లో చెత్త బండ్ల సమస్య – షెడ్కే పరిమితం
నాగర్ కర్నూల్లో చెత్త బండ్ల సమస్య – షెడ్కే పరిమితం మున్సిపాలిటీకి చెందిన మూడు చెత్త బండ్లు మూడు నెలలుగా పనిచేయకుండా నిలిపివేతషెడ్ యజమాని వివరణ – మున్సిపాలిటీ రిపేర్ చేయించని కారణంగా నిల్వప్రజల డిమాండ్ – మున్సిపల్ కమిషనర్ తక్షణ…
పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి.
పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి. ఇంటర్మీడియట్ పరీక్షలపై,జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత…
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్
తెలంగాణలో రాజకీయ వేడెక్కుతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన బీసీ సభలో ఓ వర్గంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దారితీసినట్లు హైకమాండ్ భావించింది.ఈ…