విద్యార్థి దశ నుండే పిల్లలలో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి
విద్యార్థి దశ నుండే పిల్లలలో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ మనోరంజని ప్రతినిది నిర్మల్ మార్చి 06 :- విద్యార్థి దశనుండే పిల్లలకు ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని లీడ్…
మహిళా పోలీసులకు సముచిత స్థానం
మహిళా పోలీసులకు సముచిత స్థానం ముధోల్ సిఐ జి. మల్లేష్ మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 06 :- మహిళా పోలీస్ సిబ్బందికి సోముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ముధోల్ సీఐ జి మల్లేష్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన ముధోల్ లోని…
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి మనోరంజని ప్రతినిధి నల్గొండ జిల్లా మార్చి 06 :- కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను ఎమ్మెల్యే…
కుంటాల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు.
కుంటాల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు. మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 06 :- నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రం లో టీచర్స్ ఎమ్యెల్సి కొమరయ్య , పట్టభద్రుల అంజిరెడ్డి ల గెలుపు కోసం ఎమ్మెల్యే రామా…
గ్రామ గ్రామానికీ బీసీ వాదాన్ని తీసుకెళ్తాం..
హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి గ్రామ గ్రామానికి బీసీ…
కాంగ్రెస్ పదవులు పార్టీని గెలిపించినోళ్లకా? పార్టీలో ఉన్నోళ్లకా ?
కాంగ్రెస్ పదవులు పార్టీని గెలిపించినోళ్లకా? పార్టీలో ఉన్నోళ్లకా ? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పదవుల పంపకం కోసం కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చారు. పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించి వివరాలు ఇవ్వాలని కోరారు. మొదటి నుంచి…
అనువైన చోట రాజక సంఘం భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలి :
అనువైన చోట రాజక సంఘం భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారిని కోరిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 06 : డా.బి.…
బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్
బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్ హైదరాబాద్, మార్చి 6: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్తేజం నెలకొంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయఢంకా మోగించడంతో కమలం పార్టీలో నయా జోష్ వచ్చి…
ఎమ్మెల్సీ గెలుపు పై బీజేపీ సంబరాలు.
ఎమ్మెల్సీ గెలుపు పై బీజేపీ సంబరాలు. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 06 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్:మండలకేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి గెలిపొందడంతో బీజేపీ నాయకులు టపాకాయలు పేల్చి…
పిల్లలమర్రిలో అధ్యయన బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయండి
పిల్లలమర్రిలో అధ్యయన బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయండి_ ఈ నెల 10వ తేది నుండి 15వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి జాతర_ జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ఆలయ కమిటీ సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి) మార్చి 05:…