ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారురానున్నది రామ రాజ్యమేఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్-

ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారురానున్నది రామ రాజ్యమేఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్- మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :– రాష్ట్రంలో ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారని, ఇక రాష్ట్రంలో రానున్నది రామరాజ్యమేనని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. పట్టభద్రుల…

ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ శంకరయ్య…

జగిత్యాల జిల్లా : ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ శంకరయ్య… 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి.. పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని…

పలు టీలా కార్యక్రమాలకు హాజరయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

*పలు టీలా కార్యక్రమాలకు హాజరయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 05 :- ఉట్నూర్ పట్టణంలో గల JCN ఫంక్షన్ హాలులో జాధవ్ గణేష్ గోబ (టీచర్) గారి కుమారుడి టీలా కార్యక్రమం జరిగింది ఇట్టి…

స్వర్గీయ జాధవ్ జైవంతరావ్ కుటుంబాన్ని పరామర్శించిన రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు

స్వర్గీయ జాధవ్ జైవంతరావ్ కుటుంబాన్ని పరామర్శించిన రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు రెహమాన్ ఫౌండేషన్ ద్వారా మృతుని కుటుంబానికి 8000/- వేల రూపాయల నిత్యావసర కిరాణా సరుకులు అందజేత రెహమాన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయం : జాధవ్ నాను నాయక్ (మాజీ…

బాల్ భవన్ నూతన ఇన్చార్జిగా మల్లారి ఉమ బాలా

బాల్ భవన్ నూతన ఇన్చార్జిగా మల్లారి ఉమ బాలా మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 05 :- గత పాతిక సంవత్సరాల నుండి మ్యూజిక్ మరియు డ్యాన్స్ టీచర్ గా పని చేస్తున్న ఉమ బాలకు.. ఇటీవల రిటైర్డ్ అయిన ప్రభాకర్…

మార్చ్ 8న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

మార్చ్ 8న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీదేవి మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 05 : సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు సూచనల మేరకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కోర్ట్లోనూ…

సమీక్ష సమావేశం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ్ రావు పటేల్

నియోజకవర్గ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ్ రావు పటేల్ మనోరంజని ప్రతినిది భైంసా మార్చి 05 :- బుధవారం గాంధీ భవన్ లో అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్…

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి చొరవ తీసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి చొరవ తీసుకోవాలిఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్ మనోరంజని ప్రతినిధి మార్చి 05 ఆదిలాబాద్ :- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల విమానాశ్రయ స్థలంలో విమానాశ్రయ నిర్మాణానికి…

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిదులే : పాలమూరు విష్ణువర్ధన్

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిదులే : పాలమూరు విష్ణువర్ధన్ విట్యాల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతోసీసీ రోడ్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుపాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందె బాబయ్య మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి…

ట్రై కర్ చైర్మన్ డాక్టర్. తేజవత్ బేల్లయ్య నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి

ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు @ట్రై కర్ చైర్మన్ డాక్టర్. తేజవత్ బేల్లయ్య నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 05 :- కాంగ్రెస్ పార్టీలో సీనియర్…

You Missed

నిర్మల్ జిల్లాలో తాగునీటి కోసం అర్ధరాత్రి వరకు వేచి చూస్తున్న జనాలు
హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య
నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..!!