హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలి..

హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలి.. హుజురాబాద్,మార్చ్ 03 వరంగల్ సమీపంలోని మడికొండలో నిర్మించనున్న డంపింగ్ యార్డ్ ప్రతిపాదనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో, అక్కడి ప్రణాళికలను నిలిపివేసి, హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, సంబంధిత…

రంగంలోకి మీనాక్షి నటరాజన్

రంగంలోకి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్, మార్చి 03: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ కార్యచరణ చేపట్టారు. అందులోభాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షాలను ఆమె నిర్వహిస్తున్నారు.…

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మనరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డి గూడా గ్రామంలో 18.0 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి త్వరలో మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు కాలినడకన మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై ఆరా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి…

విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ఎన్. హెచ్.ఆర్.సి క్యాలెండర్ ఆవిష్కరణ

విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ఎన్. హెచ్.ఆర్.సి క్యాలెండర్ ఆవిష్కరణ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 03 :- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ చేతుల మీదుగా ఎన్. హెచ్.ఆర్.సి క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ…

బాధిత కుటుంబానికి మాజీ కేంద్రమంత్రి పరామర్శ

బాధిత కుటుంబానికి మాజీ కేంద్రమంత్రి పరామర్శ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో…

ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు

ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేసి ఎప్పటికప్పుడు తీసిన మట్టిని తొలగించే…

ఆయిల్ పామ్ రైతులు ఆందోళన చెందనవసరం లేదు

ఆయిల్ పామ్ రైతులు ఆందోళన చెందనవసరం లేదు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 03 :-ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయిల్ పామ్ విస్తీర్ణ పథకములో భాగంగా నిర్మల్ జిల్లా లో గత (3) సంవత్సరాలుగా ఆయిల్…

బేటి బచావో బేటి పడావో ప్రాముఖ్యతపై డిగ్రీ విద్యార్థినులతో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఇంటరాక్షన్

బేటి బచావో బేటి పడావో ప్రాముఖ్యతపై డిగ్రీ విద్యార్థినులతో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఇంటరాక్షన్ మనోరంజని ప్రతినిధి నిర్మల్, మార్చి 03 :- బేటి బచావో బేటి పడావో కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దీని ప్రాముఖ్యతను విద్యార్థినులకు…

మహిళా సాధికారత కోసం బీసీ సేన కదలిక

మహిళా సాధికారత కోసం బీసీ సేన కదలిక బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ మహిళలను రాజకీయంగా ప్రోత్సహించే లక్ష్యంతో బీసీ సేన మహిళా కమిటీ మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : మహిళలను రాజకీయంగా…

You Missed

బాధిత కుటుంబానికి పరామర్శ
ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి
కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్