మహిళా అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలి.
మహిళా అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలి. మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 07 :- ప్రతి మహిళా అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలని, హింసకు గురైనప్పుడు గృహహింస చట్టం ద్వారా మహిళలకు కావాల్సిన రక్షణ, మనోవృత్తి పొందవచ్చునని సీనియర్ సివిల్ జడ్జి,…
స్టూడెంట్ కమిటీలే పాఠశాల విజయానికి మూలస్తంబాలు-
*స్టూడెంట్ కమిటీలే పాఠశాల విజయానికి మూలస్తంబాలు- పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాగుల చంద్రశేఖర్ మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సోనారి ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి సామాజిక స్పృహ కల్పించడానికి…
తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు?
తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 07 తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ ఇద్దరు…
రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 07అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తం గా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం.ప్రతి మగవాడి విజయం వెనక ఒక తల్లి, భార్య,చెల్లి అక్క కూతురు,ఇలా ఒక…
ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాం.
ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాం. -మాజీ మంత్రి హరీశ్ రావు అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం పడుతున్న కష్టం ఇది.…
చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్
చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ లేకపోవడంతో శ్రీవిద్య అడ్మిషన్ రద్దు పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన కేటీఆర్ ఆధార్ కార్డు ఇప్పించే చర్యలు- రెండు సంవత్సరాల ఫీజు చెల్లింపు చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప…
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త 2.5 శాతం డిఏ ప్రకటించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిఎ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీ పై 3.6 కోట్లు అదనపు భారం మంత్రి పొన్నం ప్రభాకర్ గారి…
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు..!!
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు..!! హైదరాబాద్,తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ(Dearness Allowance) ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.…
చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్
చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలుశిక్ష విధించిన జ్యుడీషియల్ కోర్టు కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో సవాలు చేసిన రాంగోపాల్ వర్మ పిటిషన్ను కొట్టేసిన మేజిస్ట్రేట్.. బెయిలుకు…
బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ
బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 07 తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఫామ్…