ఎల్లుండే గ్రూప్-1 ఫలితాలు..!!
ఎల్లుండే గ్రూప్-1 ఫలితాలు..!! 11న గ్రూప్-2, 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకుల జాబితా 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల తుది జాబితా విడుదల ఫలితాల షెడ్యూల్ను ప్రకటించిన టీజీపీఎస్సీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా సంప్రదిస్తే.. 99667 00339 నంబర్కు ఫోన్ చేసి…
కనీస మద్దతు ధరల చట్టం చేయాలి అని నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
కనీస మద్దతు ధరల చట్టం చేయాలి అని నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 07 :- కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా పోరాటం కొనసాగిస్తుందని…
రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి..
రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి.. మనోరంజని ప్రతినిధి సిద్ధిపేట మార్చి 07 రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లో చోటుచేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్…
నల్లమల చెంచు కుటుంబాల రక్షణకు చర్యలు చేపట్టాలి
నల్లమల చెంచు కుటుంబాల రక్షణకు చర్యలు చేపట్టాలిఐ టి డి ఎ కు వెంటనే రెగ్యులర్ ప్రాజెక్టు అధికారిని నియమించాలిచెంచు పెంటలకు అందుబాటులో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలిఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్//ఆదిలాబాద్//…
గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అశన్నగారి మధుకర్ రెడ్డి
గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అశన్నగారి మధుకర్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 07 : గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లవ్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా షాద్ నగర్ రెడ్డి సంఘం…
నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు
నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు ముధోల్ ఎంపీడీవో శివకుమార్ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 07 :- వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముధోల్ ఎంపీడీవో శివకుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన…
బుద్ధ గయ పవిత్ర క్షేత్రాన్ని కాపాడండి….భారతీయ బౌద్ధ మహాసభ
బుద్ధ గయ పవిత్ర క్షేత్రాన్ని కాపాడండి….భారతీయ బౌద్ధ మహాసభ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 07 :- భారతీయ బౌద్ధ మహాసభ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కొంతం మురళీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ద్వారా భారత…
ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి
ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 07 :- పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్…
ఉత్తమ అవార్డు అందుకున్న అంగన్వాడీ టీచర్
ఉత్తమ అవార్డు అందుకున్న అంగన్వాడీ టీచర్ మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా తానూర్ మండలం మొగిలి గ్రామంలోని మినీ 2 అంగన్వాడీ సెంటర్ టీచర్ ఆర్.వాణీ ఉత్తమ సెవలకు శుక్రవారం నిర్మల్ జిల్లా జిల్లా కేంద్రంలో…
సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె.నరసింహ
సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె.నరసింహ మనోరంజని ప్రతినిధి సూర్యాపూర్ మార్చి -07 సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె.నరసింహను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సన్ ప్రీత్ సింగ్ డీఐజీగా…