బాబోయ్..కేరళ లో మరోమారు నిఫా వైరస్ విజృంభణ.. హై రిస్క్లో ఐదు జిల్లాలు..!
బాబోయ్..కేరళ లో మరోమారు నిఫా వైరస్ విజృంభణ.. హై రిస్క్లో ఐదు జిల్లాలు..! కేరళలో నిపా వైరస్ ముప్పు మరోసారి పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్ మరియు ఎర్నాకుళం…
దేశంలోనే అతిపెద్ద రోప్ వే కేంద్రం ఆమోదం
దేశంలోనే అతిపెద్ద రోప్ వే కేంద్రం ఆమోదం 12.9కి.మీ. కేదార్నాథ్ రోప్వేకు కేంద్రం ఆమోదం ఉత్తరాఖండ్ :మనోరంజని ప్రతినిధి చార్ధామ్ యాత్రలో కీలకమైన కేదార్నాథ్ కు వెళ్లేందుకు భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు రూ.4,081…
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్..
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు చెన్నై: నామక్కల్ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్ మండల పరిధిలో నామక్కల్, ఈరోడ్, తిరుప్పూర్, పల్లడం తదితర ప్రాంతాల్లో 6…
చరిత్ర అంటే గతం కాదు… భవిష్యత్ కు దిక్సూచి
చరిత్ర అంటే గతం కాదు… భవిష్యత్ కు దిక్సూచి ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్య విశాఖలో నేడు మా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన…
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’ నా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం సమాజానికి మంచి పుస్తకాన్ని అందించినందుకు అభినందనలు వెంకయ్యనాయుడులో పవర్,…
ప్రైవేట్ ఆసుపత్రులలో పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
ప్రైవేట్ ఆసుపత్రులలో పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔషధాల ధరలు పెరిగాయి: సుప్రీం కోర్టు ఆ ప్రైవేట్ ఆసుపత్రుల పై…
తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు. కేంద్రం, ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం ప్రజలకు సేవ చేస్తునే ఉంటుంది” అని పేర్కొన్నారు. అలాగే…
రెండవ ఆసియా యోగాసనాపోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్
రెండవ ఆసియా యోగాసనాపోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ 16 దేశాల నుండి పాల్గొననున్నయోగ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసిన నందనం కృపాకర్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి, 05 :- రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్ షిప్ పోటీలకు భారతదేశం ఆతిథ్యం…
తమిళనాడులో విద్యార్థి సునీల్ అనుబంధం, కర్తవ్యానికి ప్రతీక
తమిళనాడులో విద్యార్థి సునీల్ అనుబంధం, కర్తవ్యానికి ప్రతీక సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించగా, అదే రోజు ఆమె కుమారుడు సునీల్ ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. “నీ భవిష్యత్తే తల్లి కోరుకున్నది” అంటూ బంధువులు ప్రోత్సహించడంతో, తీవ్ర…
రూ. 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి…
రూ. 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి… ఢిల్లీ: భారత ఆహార సంస్థకు (ఎఫ్సీఐ) 2014-15 ఖరీఫ్ కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి…