రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం
రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…
హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి
హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…
చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు మనోరంజని ప్రతినిధి చిత్తూరు మార్చి 11 :- AP: చిత్తూరు జిల్లా గాంధీనగర్లో కాల్పుల కలకలం రేగింది. ఓ షాపులోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన యజమాని పోలీసులకు…
ALERT: నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ALERT: నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులుఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని 19 మండలాల్లో బుధవారం తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం, ఉంగటూరు, బలిజపేట, ఉయ్యూరు, మక్కువ, కొమరాడ, జియమ్మవలస, గురుగుబిల్లి, పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, వీరఘట్టం,…
ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం
ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం మనోరంజని ప్రతినిధి మార్చి 11 ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. కూటమి అభ్యర్థుల ఐదుగురి నామినేషన్లకు మంగళవారం అధికారులు ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి బీద రవిచంద్ర, కావలి…
బ్రతుకు.. బ్రతికించు.. అందుకోసం పోరాడు
బ్రతుకు.. బ్రతికించు.. అందుకోసం పోరాడు మన ఆంధ్రప్రదేశ్ కోసం ఒకే ఒక్క త్యాగం చేద్దామా మిత్రమా ! యాచిస్తున్నాము..అర్జిస్తున్నాము మిత్రమా .. ఆశక్తి గల వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ “ఆహ్వానం” మేడా శ్రీనివాస్ , ఆత్మ ఘోష ,రాష్ట్రీయ ప్రజా…
సీఐ అంజూ అరెస్టుకు ఆదేశం
సీఐ అంజూ అరెస్టుకు ఆదేశం ఏపీ : శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళను బహిరంగంగా లాగి దాడి చేయడంపై టీడీపీ నేత అనిత ఫిర్యాదుతో స్పందించిన కమిషన్.. వెంటనే…
టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు
టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు తిరుమల : శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించిన టీటీడీ ఉద్యోగి కృష్ణ కుమార్ హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ గత సంవత్సరం…
40 నెలల్లో ఎస్టీపీపీ 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పూర్తి చేయాలి
40 నెలల్లో ఎస్టీపీపీ 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పూర్తి చేయాలి వచ్చే నెలలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి ప్లాంట్ నిర్మాణానికి బి.హెచ్.ఇ.ఎల్. తో ఒప్పందం సందర్భంగా సీఎండీ ఎన్.బలరామ్ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1200 మెగావాట్ల…
కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన యువకుడు
తిరుపతి జిల్లా…పెళ్లకూరు మండలం కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన యువకుడు 👉ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న సంవత్సరానికి వరకట్న వేధింపులు ఇప్పుడు హత్యాయత్నం పెళ్లకూరు మండలం టెంకాయతోపు గుర్రపుతోటలో దారుణం..భార్య లక్ష్మిప్రియను అతి కిరాతకంగా స్క్రూడ్రైవర్తో పొడిచిన…