అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే ఫిన్ టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఫోన్ పే మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా 60 కోట్ల మంది కంపెనీ సేవలు పొందుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఈ కీలక…

భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్!

భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్! మనోరంజని ప్రతినిధి మార్చి 12 – సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు. భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే…

జమ్ముకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రం

జమ్ముకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రంజమ్ముకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న రెండు సంస్థలపై కేంద్ర హోం శాఖ కొరడా ఝలిపించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆ రెండు సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు వేర్పేరు ప్రకటనల్లో తెలిపింది. అవామీ యాక్షన్…

పాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు..!!

పాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు..!! పాకిస్తాన్ రైలు హైజాక్ చేసిన బలూచిస్తాన్ వేర్పాటు వాద టెర్రరిస్టులు 20మంది పాక్ సైనికులను చంపేసినట్లు ప్రకటించారు. మంగళవారం (మార్చి11) పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో బలూ లిబరేషన్ ఆర్మీకి చెందిన టెర్రరిస్టులు…

బలూచిస్థాన్ లో ట్రైన్ పై మిలిటెంట్ల దాడి, హైజాక్

జఫ్పార్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో 100 మంది ప్రయాణికులు BLA ఆధీనంలో పాక్ మిలటరీ, ATF, ISI అధికారులు మహిళలు,…

24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్..

24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్.. కూతుళ్లకు 24 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేయాలని క్రిస్టియన్ తల్లిదండ్రులకు కేరళ BJP నేత, మాజీ MLA పీసీ జార్జ్ సూచించారు. రాష్ట్రంలో లవ్…

ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!

ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!! భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు,పులి గోళ్లతో “అఫ్జల్ ఖాన్” గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్దపులి,ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరి శ్వాస…

పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్

పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కంప్లీట్ అవడంతో టీమిండియా ప్లేయర్లంతా స్వదేశానికి వచ్చేశారు. దుబాయ్ నుంచి నేరుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. త్వరలో ఐపీఎల్-2025 స్టార్ట్ కానుండంతో కొందరు ఆటగాళ్లు డైరెక్ట్‌గా…

ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్

ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘డ్రగ్స్‌పై యుద్ధం’ పేరుతో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం వల్ల అనేక మంది యువత చనిపోయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.…

సింబియాసిస్ యూనివర్సిటీలో ఢిల్లీ విద్యార్థి మృతి

సింబియాసిస్ యూనివర్సిటీలో ఢిల్లీ విద్యార్థి మృతి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 11 : నందిగామ మండలం మొదల్లగూడలో ఉన్న అంతర్జాతీయ సింబియాసిస్ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం చదువుతున్న లా కళాశాల విద్యార్థి షగ్నిక్ బాసు(22) మృతి.. రాత్రి సమయంలో…