మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి మనోరంజని ప్రతినిధి మార్చి 01 కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి…

నాగర్ కర్నూల్‌లో చెత్త బండ్ల సమస్య – షెడ్‌కే పరిమితం

నాగర్ కర్నూల్‌లో చెత్త బండ్ల సమస్య – షెడ్‌కే పరిమితం మున్సిపాలిటీకి చెందిన మూడు చెత్త బండ్లు మూడు నెలలుగా పనిచేయకుండా నిలిపివేతషెడ్ యజమాని వివరణ – మున్సిపాలిటీ రిపేర్ చేయించని కారణంగా నిల్వప్రజల డిమాండ్ – మున్సిపల్ కమిషనర్ తక్షణ…

పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి.

పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి. ఇంటర్మీడియట్ పరీక్షలపై,జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత…

పరీక్షల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

పరీక్షల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య మనిరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 1 : రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న…

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

తెలంగాణలో రాజకీయ వేడెక్కుతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన బీసీ సభలో ఓ వర్గంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దారితీసినట్లు హైకమాండ్ భావించింది.ఈ…

Warangal Doctor Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె చేతిలోనే బలయ్యాడు – భర్త ప్రాణం తీసిన అక్రమసంబంధం!

వరంగల్లో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ ప్లానింగ్ వేసింది మరెవరో కాదు.. సుమంత్ రెడ్డి భార్యనే.తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఫ్లోరా కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. ఇందులో…

కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు

కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 01 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన తిరుపతి రోడ్ లైన్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారవేత్త స్వర్గీయ మాయవర్ బాజారెడ్డి తనియుడు ప్రతాప్ రెడ్డి, ఆయన మనవడు…

నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంబరి సౌమ్య నియామకం

నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంబరి సౌమ్య నియామకం మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 01 :-నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎంబరి సౌమ్య నియామకానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నిర్మల్…

ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు – ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆగ్రహించిన బంధువులు ఉపాధ్యాయుడిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…

సౌదీలో కనిపించిన నెలవంక… నేటి నుంచి రంజాన్ ప్రారంభం

సౌదీ అరేబియాలో నెలవంక కనిపించడంతో నేటి నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. భారతదేశంలో శనివారం నెలవంక దర్శనం ఉంటే, ఆదివారం నుండి రంజాన్ ప్రారంభం అవుతుందని మత పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులు అలంకరించబడ్డాయి.…