3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

ఆంధ్రప్రదేశ్ : నేటి నుంచి రాష్ట్రంలో 3 రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా, నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Related Posts

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    రాజమండ్రి .. కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది . కుల సంఘాలు ఉన్నంత వరకు అంటరాని తనం – పేదరికం విడిచిపోదు.. నేటి సంపన్న వర్గాలు ఒకప్పటి అంటరాని వారాని మరువకండి.. కుల రిజర్వేషన్స్ ముసుగులో సాధించేది…

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య?

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య? మనోరంజని ప్రతినిధి కర్నూలు జిల్లా: మార్చి 15 – కర్నూలు జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యా డు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి రాశి ఫలాలు🗓

    నేటి రాశి ఫలాలు🗓

    మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..

    మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..

    హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ?

    హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ?