వానరానికి హిందు వాహిని ఆధ్వర్యంలో అంత్యక్రియలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి ౦2 ( చంద్రమని సీనియర్ రిపోర్టర్ ) నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్ లోని బైంసా- బాసర జాతీయ రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం జరిగి వానరము మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ముధోల్ హిందూ వాహిని శాఖ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వానరానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ హిందూ వాహిని శాఖ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి,…

    కుంటాల మండలంలోని హోలీ సంబరాలు

    కుంటాల మండలంలోని హోలీ సంబరాలు మనోరంజని మార్చ్14: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో హోళీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అందరి జీవితాలు రంగుల మాయం కావాలని ఆకాంక్షించారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నిందితునికి 8 నెలల శిక్ష: వేములవాడ టౌన్ సీఐ

    నిందితునికి 8 నెలల శిక్ష: వేములవాడ టౌన్ సీఐ

    ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు

    ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం