లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

మనోరంజని ప్రతినిది హైదరాబాద్ మార్చి 18 :- కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్ఎమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే..

  • Related Posts

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    స్వాగతం సుస్వాగతం సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ :మార్చి 18: భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి, బూచ్ విల్మోర్ లు, పెట్టకేలకు భూమి పైకి చేరుకున్నారు దాదాపు 9…

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ ! మనోరంజని ప్రతినిధి మార్చి 19 – వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

    ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

    భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

    భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగొచ్చింది…!

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగొచ్చింది…!

    రాష్ట్రంలో ఉపఎన్నికలు ⁉*

    రాష్ట్రంలో ఉపఎన్నికలు ⁉*