లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

మనోరంజని ప్రతినిధి మెదక్ మార్చి 11 :- తెలంగాణలో అవినీతి అధికారుల పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మెదక్ పట్టణ & జిల్లా పురపాలక కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నకిరేకంటి జానయ్య ఓపెన్ ప్లాట్ మ్యుటేషన్ దరఖాస్తును మంజూరు చేయడానికి రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయగా, ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి సన్నాహం చేసింది. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ. 12,000కి తగ్గించి, నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవినీతి అధికారులు ప్రజల రక్తం తాగుతూనే ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ అవినీతిపై పోరాడాలని, ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు కాల్ చేయాలని అధికారుల సూచన

  • Related Posts

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- కడెం మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడిగెల భూషణo కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడంపై కడెం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు…

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చిస్తున్న సమయం లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వాఖ్యలకు నిరసన గా కడెం కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు