రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

పట్టణ శివారులో రెండు పాములు 120 గుడ్లు పెట్టి ఉండటాన్ని చూసి స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చిన స్థానికులు

పాములను గుడ్లతో పాడు
అటవీశాఖ కార్యాలయంలోని గదిలో భద్రపరిచి ఈ రెండు పాములకు చెందిన 120
గుడ్లను వేరు వేరుగా రెండు డబ్బాల్లో ఇసుకలో కప్పి పెట్టి పొదిగించిన స్నేక్ క్యాచర్

రికార్డు స్థాయిలో రెండు పాములకు చెందిన గుడ్ల నుండి పొదిగిన 80 పాముపిల్లలు…

ఇవి అన్ని బ్రతికి సురక్షితంగా ఉండటంతో సమీప అటవీ ప్రాంతంలో వాటిని వదిలి పెట్టిన అటవీ అధికారులు…

  • Related Posts

    మయన్మార్ లో 1000 కి చేరిన మరణాల సంఖ్య

    మయన్మార్ లో 1000 కి చేరిన మరణాల సంఖ్య మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – భారీ భూకంపం కారణంగా మయన్మార్, థాయిలాండ్ లు అతలాకుతలం అయ్యా యి. పలు ప్రాంతాల్లో భవనాలు నేలకూలాయి. ఎటుచూసినా కూలిపో యిన భవన శిథిలాలే…

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    BREAKING: మరో దేశం లో భూకంపం… మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాన్ని మరువకముందే మరో దేశంలో భూమి కంపించింది. అఫ్గాన్లో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉ.5.16 గంటలకు భూమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    తెలుగువారి తొలి పండగ… ఉగాది!..

    తెలుగువారి తొలి పండగ… ఉగాది!..

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”