రానా, ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు..

రానా, ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు..

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 20: – బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ సహా బాలీవుడ్ నటీనటుల వరకు అందరిపైనా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్‌కు సంబంధించి నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌త పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు..

  • Related Posts

    ఆర్టీఐ దరఖాస్తుదారులకు తప్పుడు సమాచారం – నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

    ఆర్టీఐ దరఖాస్తుదారులకు తప్పుడు సమాచారం – నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు హక్కుల కోసం ప్రజలు ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా సమాచారం కోరితే, సంబంధిత అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఆర్టీఐ కమిషనర్, పిఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)…

    బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువత

    బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువతపోలీసుల మాటలలో విందాం బెట్టింగ్‌ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోవాలా…! డబ్బుల కోసం ఆ యాప్స్‌ను ప్రమోట్‌ చేయాలంటే ఖాకీ దూకుడు అన్న సినిమా 70MMలో కనిపించాలా…! అంటూ బెట్టింగ్‌ యాప్స్‌పై ఫుల్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్టీఐ దరఖాస్తుదారులకు తప్పుడు సమాచారం – నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

    ఆర్టీఐ దరఖాస్తుదారులకు తప్పుడు సమాచారం – నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

    పద్మ ప్రభు దంపతుల ఆధ్వర్యంలో.. తుల్జా భవాని మాత ఆలయంలో గొందళ్ కార్యక్రమం

    పద్మ ప్రభు దంపతుల ఆధ్వర్యంలో.. తుల్జా భవాని మాత ఆలయంలో గొందళ్ కార్యక్రమం

    తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?

    తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?

    బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువత

    బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువత