రక్తదానం చేయండి – నిండు ప్రాణాలు కాపాడండి

మనోరంజని ప్రతినిది భైంసా మార్చి 21 – నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం జి.డి.ఆర్ ఆసుపత్రిలో బల్గాం గ్రామానికి చెందిన సునీతకు వైద్యురాలు దీప జాదవ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగికి అత్యవసరంగా రక్తం అవసరమని తెలియడంతో బ్లడ్ డోనర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు సురేష్‌ను సమాచారం అందించారు. సురేష్ చర్యతో రక్తదాత సంజు వెంటనే స్పందించి రక్తనిది నిల్వ కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా సంజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, దీనివల్ల అనేకమంది ప్రాణాలు నిలుపుకోవచ్చని అన్నారు. రక్తదాత సంజును ఆసుపత్రి నిర్వాహకులు, ఇతర పలువురు అభినందించారు. రక్తదానం చేయడం ద్వారా సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని, నిండు ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Related Posts

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత. *మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఆంతరంగిక చైతన్యానికి ఉపయోగపడే యోగ ధ్యాన కార్యక్రమాలను…

    భైంసా యువకుడి మానవతా గుణం –అత్యవసర పరిస్థితిలో రక్తదానం

    మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- మానవతా దృక్పథంతో ముందుకు సాగుతూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న భైంసా నేతాజీ నగర్ యువకుడు సాయి కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సోమవారం భైంసా పట్టణంలోని వెంకటేశ్వర హాస్పిటల్‌లో చికిత్స…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?