మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ ను మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 21, 2025న కరీంనగర్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ప్రకటన చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కొత్త బాధ్యతలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్‌గా నియమితులైన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ, పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు, కార్యాచరణ అమలుకు కృషి చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ మాట్లాడుతూ, ఉద్యమ కార్యాచరణలో కుడెల్లి ప్రవీణ్ కుమార్ చేసిన కృషిని గుర్తించి ఈ పదోన్నతి అందించామని తెలిపారు. ఉద్యమ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

  • Related Posts

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు! గోదావరి, కృష్ణా పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లుఇప్పటికే ప్రభుత్వానికి బడ్జెట్ అంచనాలుగ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభంసరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు మంజూరుహైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గోదావరి,…

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు.. వచ్చే నెల 6 నుంచి 30 వరకు అప్లికేషన్ల పరిశీలనమండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలుహైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల స్వయం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ