మహిళా పోలీసులకు సముచిత స్థానం

మహిళా పోలీసులకు సముచిత స్థానం

ముధోల్ సిఐ జి. మల్లేష్

మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 06 :- మహిళా పోలీస్ సిబ్బందికి సోముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ముధోల్ సీఐ జి మల్లేష్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన ముధోల్ లోని పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మహిళా పోలీసులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పురుషులతో సమానంగా 100 డయల్ పెట్రో కార్ విధులతో మహిళ పోలీసుల ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటారని నిరూపించడానికి జిల్లా ఎస్పీ పెట్రో కార్ విధులను అప్పగించారని పేర్కొన్నారు. పెట్రో కార్ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బందికి సిఐ అభినందించారు. ఈ సందర్భంగా అధికారులతో పాటు సిబ్బంది చప్పట్లతో మహిళ పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎస్సై సంజీవ్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్