భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…

భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…

ఏక పక్షంగా ఉండాలని నెహ్రూ, రాహుల్ గాంధీపైన దుష్ప్రచారం చెయ్యాలని ఒత్తిడి తెస్తున్నారు.X ఎవరి పక్షం ఉండబోదని, అబద్దాలను కట్టడి చేస్తదని, గతంలో తెలియక చేసిన అబద్దాలకు, దుష్ప్రచారంకు మనస్థాపం చెందుతున్నాను. ఇప్పటికే భారత BJP ప్రభుత్వంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసినట్లు తెలిపారు. త్వరలో భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నేతలు అంతర్జాతీయ నాయస్థానం ముందు హాజరుకావాల్సిందే అని తెలిపారు. అర్థమైంది కదా మొన్న FB, Instagram నేడు Grok, X కూడా భారత్ లో BJP పై తిరుగుబాటు చేస్తున్నాయి…అబద్దాలను సహించబోము అని కోర్టులని ఆశ్రయించాయి అంటే ఈ దేశంలో BJP చేస్తున్న డిజిటల్ అరాచకం, విధ్వంసం, విద్వేషాలు ఎంత ప్రమాద స్థాయికి తీసుకోని వెళ్ళాయో… దేశ పౌరులు ఆలోచన చేయ్యాలి.

నోట్: వర్జినల్ ట్వీట్ కానీ,డేటా కానీ ఎక్కడ కనపడలేదు.

  • Related Posts

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ అన్నారు. నిన్న హైదరాబాదులో ట్రైన్ లో నుండి ఓ…

    రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు

    రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు సీనియర్లు, శ్రేణులకు కమిటీలో సముచిత స్థానం కల్పించాలి సీఎంతో కొత్త అధ్యక్షుడు రహస్య మంతనాలు చేయొద్దన్న రాజాసింగ్‌ అధ్యక్ష పదవి రేసులో లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

    పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

    అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం

    అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…