బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే వెంటా మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాణిక్ దాస్, నాయకులు తదితరులున్నారు

  • Related Posts

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి,…

    కుంటాల మండలంలోని హోలీ సంబరాలు

    కుంటాల మండలంలోని హోలీ సంబరాలు మనోరంజని మార్చ్14: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో హోళీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అందరి జీవితాలు రంగుల మాయం కావాలని ఆకాంక్షించారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

    హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

    అమ్మ శ్రమలో ఎన్ని రంగులో..!!

    అమ్మ శ్రమలో ఎన్ని రంగులో..!!

    వారణాసిలో చితాభస్మంతో హోలీ వేడుకలు

    వారణాసిలో చితాభస్మంతో హోలీ వేడుకలు