పలు టీలా కార్యక్రమాలకు హాజరయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

*పలు టీలా కార్యక్రమాలకు హాజరయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 05 :- ఉట్నూర్ పట్టణంలో గల JCN ఫంక్షన్ హాలులో జాధవ్ గణేష్ గోబ (టీచర్) గారి కుమారుడి టీలా కార్యక్రమం జరిగింది ఇట్టి కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మరియు మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయి ఆశీర్వదించారు. అనంతరం ఇంద్రవెళ్లి మండలంలోని హర్కపూర్ తాండ గ్రామానికి చెందిన ప్రహ్లాద్ కరీం నాయక్ చౌహన్ గారి కుమారుడి టీలా కార్యక్రమం హర్కపూర్ తండాలో జరిగింది. ఇట్టి టీలా కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మరియు మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయి ఆశీర్వదించారు. వీరి వెంట నాయకులు తిరుమల్ గౌడ్, రవీందర్ రెడ్డి, జాధవ్ భీంరావ్ నాయక్, రమేష్ జాధవ్, సిద్దార్త్ ససనే, దోమకొండ సుధాకర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్