పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రవీంధ్ర భారతిలో 922 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత

కోలువుల పండగల క్రమంలో భాగంగా నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 20 : హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 922 మందికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారించము.ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సిఎస్ శాంతి కుమారి,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య ,హైదరాబాద్ మేయర్ విజయలక్మి,తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    వేసవి కాలంలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు లేకుండా చేయడానికి యూనిమోని ప్రైవేటు కంపెనీ నిర్మల్ పట్టణంలోని జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేసింది. ఈ కార్యక్రమంలో యూనిమోని నిర్మల్ బ్రాంచ్ మేనేజర్ రవి కుమార్, యూనిమోని స్టాఫ్ అఖిలేష్, నర్సయ్య,…

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు” ఆదాయ దృవపత్రాల జారీకి ఎందుకంత సమయం..!? ఫరూక్ నగర్ తహాసిల్దార్ పార్థసారధిని ప్రశ్నించిన ఎమ్మెల్యే శంకర్ సాంకేతిక లోపాలు తలెత్తాయని తహసిల్దార్ పార్థసారధి సమాధానం యువతకు సకాలంలో ప్రభుత్వ ధ్రువపత్రాలు జారీచేయాలని ఆదేశాలు సాంకేతిక లోపాలపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    తెలుగువారి తొలి పండగ… ఉగాది!..

    తెలుగువారి తొలి పండగ… ఉగాది!..

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”