నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మనోరంజని ప్రతినిధి మార్చి 11 -తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెండింగ్‌ హైవేలు, రీజినల్‌ రింగ్‌రోడ్డుపై నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మోర్త్‌ సెక్రటరీ ఉమాశంకర్‌, నేషనల్‌ హైవేస్‌ చైర్మన్, సంతోష్‌ కుమార్‌ యాదవ్‌‌లను సైతం మంత్రి కోమటిరెడ్డి కలవనున్నట్లు సమాచారం

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం