నల్లమల చెంచు కుటుంబాల రక్షణకు చర్యలు చేపట్టాలి

నల్లమల చెంచు కుటుంబాల రక్షణకు చర్యలు చేపట్టాలి
ఐ టి డి ఎ కు వెంటనే రెగ్యులర్ ప్రాజెక్టు అధికారిని నియమించాలి
చెంచు పెంటలకు అందుబాటులో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్

//ఆదిలాబాద్// 07-03-2025:
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో గల చెంచు పెంటలలో నివసిస్తున్న చెంచు ఆదివాసి కుటుంబాలకు సరియైన పౌష్టిక ఆహారాన్ని, ఐరన్ మాత్రలు, గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు టీకాలను సమయానుసారంగా అందించుటకు తగిన అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అవి సక్రమంగా వారికి అందించే విధంగా చూడాలని మరియు అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలను, అంగన్వాడీ టీచర్లను నియమించాలని, అదేవిధంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు వెంటనే రెగ్యులర్ ప్రాజెక్టు అధికారిని నియమించి ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్, ఎనీమియా వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు చేపడుతూ వారి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ కనబరచేవిధంగా వారికి అధికారులు అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరినారు. అదేవిధంగా ఉపాధి హామీ చట్టం కింద వారికి పని కల్పించి ఆదాయ మార్గాలు చూపుతూ వారి మరణాలు అరికట్టుటకు తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి