తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఎన్టీఆర్ పార్క్‌లో శుభ్రత పనుల్లో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్‌లో మున్సిపల్ కార్మికులతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సీఎం పిలుపునిచ్చారు. తణుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్వచ్ఛత గురించి ప్రజలతో మాట్లాడి, “పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది” అని పేర్కొన్నారు.

  • Related Posts

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలుఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరగనున్న పరీక్షలుహాజరుకానున్న 6,49,884 మంది విద్యార్థులుఉదయం 9:30 గంటల నుంచి 12:45 వరకు పరీక్షపరీక్షరాసే విద్యార్థులకు RTC బస్సుల్లో ఉచితప్రయాణం ఏపీలో మండుతున్న ఎండలుకోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు…

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    రాజమండ్రి .. కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది . కుల సంఘాలు ఉన్నంత వరకు అంటరాని తనం – పేదరికం విడిచిపోదు.. నేటి సంపన్న వర్గాలు ఒకప్పటి అంటరాని వారాని మరువకండి.. కుల రిజర్వేషన్స్ ముసుగులో సాధించేది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం