జనసేన పార్టీ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 14 :-నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగరంలోని మార్కండేయ మందిరం దగ్గర ఉన్న పార్టీ ఆఫీసులో.. జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు.. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుండా సంతోష్ మాట్లాడుతూ.. 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ సంతాలు అడుగుతున్న తరుణంలో.. జనసేన పార్టీ పటిష్టం మరియు.. డిప్యూటీ సీఎం జనసేన పార్టీఅధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు…. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామని. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు గుండా సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్