గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు

గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు

నిజామాబాద్ జిల్లాలోని గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారు బుధవారం ఉదయం హాస్టల్లో పప్పు అన్నం తిన్న విద్యార్దులు, ఉదయం 11 గంటలకు వాంతులు చేసుకున్నారు, వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో గురుకులాల పిల్లలను అద్భుతంగా చూసుకుంటున్నాము అని చెప్పిన మాటలు అన్నీ ఉత్తి మాటలే అని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థుల తల్లితండ్రులు విమర్శిస్తున్నారు..

  • Related Posts

    రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

    రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి, రేపు ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం…

    పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు

    పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 29 :- తెలుగువారి నూతన సంవత్సరం(శ్రీ విశ్వావసు) ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

    రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

    పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు

    పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు

    అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు ఉగాది పండుగ వేడుకలు.

    అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు ఉగాది పండుగ వేడుకలు.

    పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్