ఖమ్మం జిల్లా బీసీ సదస్సును జయప్రదం చేయండి

ఖమ్మం జిల్లా బీసీ సదస్సును జయప్రదం చేయండి

టీబీసీ జేఏసీ టీజీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్

మనోరంజని ప్ఖరతినిధి ఖమ్మం మార్చి 07 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక , ఆర్థిక , విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేకు మద్దతుగా ఉండి బీసీలకు రావాల్సిన 42 శాతం వాటా కి చట్టబద్ధత సాధిద్దాం అనే నినాదంతో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బీసీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందాని , ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్ స్థానిక కార్యాలయము నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలియజేశారు . ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు . విద్య , ఉద్యోగ , స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు . యావత్ బీసీ సమాజం ఈరోజు ముఖ్యమంత్రి కి అండగా నిలబడి మన 42% వాటాన్ని చట్టబద్ధత సాధించటం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు . కావున ఖమ్మం జిల్లాలో ఉన్న యావత్ బీసీ సమాజం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చీఫ్ అడ్వైజర్ చేకూరి చైతన్య , జి నరేందర్ , దరిపల్లి వీరబాబు , వల్లెపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి