ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ ఏడీ…

ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ ఏడీ…

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ ప్రతినిధి నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ ఏడీ ఏసీబీకి గురువారం చిక్కారు…

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. నిజామాబాద్‌కు చెందిన ప్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ సంస్థ కాంట్రాక్టర్ నుంచి చౌటుప్పల్ ట్రాన్స్‌కో ఏడీ శ్యాంప్రసాద్ రూ.70 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. దాడి చేసిన వారిలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జగదీష్ చందర్, సీఐలు రామారావు, వెంకట్రావు పాల్గొన్నారు. సరూర్‌నగర్‌లోని నిందితుని ఇట్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో సీఐలు రఘునందన్, వెంకటేష్ పాల్గొన్నారు.

  • Related Posts

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సంహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి…

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఫ్లాష్ ఫ్లాష్ అమెరికాలో రోడ్డు ప్రమాదం కొందుర్గు వాసుల మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందినవారు మృత్యువతపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్