ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు: అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, మార్చి 03: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపు కేసు విచారణలో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. కేసును మార్చి 25కు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా జస్టిస్ BR గవాయి స్పందిస్తూ “రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా?”, “ప్రజాస్వామ్యంలో విధానాలు సరిగ్గా ఉండాలా?” అంటూ ప్రాముఖ్యత గల వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు కేసులపై తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల “ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్” అనే పరిస్థితి ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

  • Related Posts

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు.. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను…

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ. నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య కామారెడ్డి టౌన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.