ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

కృతజ్ఞతలు తెలిపిన ప్రజలకు సంఘం సభ్యులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :-

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని రజక సంఘం సభ్యులకు ఇచ్చిన మాటను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నిలబెట్టుకున్నారు. స్థానిక చాకలి ఐలమ్మ కాలనీలోని రజక సంఘం భవనంలో నీటి అవసరాల కోసం బోరును వేయించారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు ఇచ్చిన మాట నెరవేర్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కోరిపోతన్న, పిఎసిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు దేవోజి భూమేష్, నాయకులు తాటివార్ రమేష్, బత్తినోళ్ల సాయినాథ్, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 18 :- నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల తుల్జాభవాని మాత ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు…

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం