ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 23 – మహిళ శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి మహిళ దినోత్సవ సందర్భంగా ఈ నెల 8న నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే, తొలి విడతలో 150 మహిళా శక్తి బస్సులను సమకూర్చగా వాటిలో 20 బస్సులను వివిధ డిపోలకు కేటాయించారు. ఇల్లందు, పరకాల, జనగా మ,నర్సంపేట, భూపాల పల్లి, వరంగల్- 2,జగిత్యా ల, హుస్నాబాద్, మంథని, హుజురాబాద్, వేముల వాడ మహబూబ్ నగర్, వనపర్తి డిపోలకు ఒక్కొక్క టి చొప్పున కేటాయించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి మహిళ బస్సులను ప్రవేపె డుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి దశలో ఆర్టీసీ అధికారులు 150 మహిళ బస్సులను వివిధ డిపోలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.రెండో విడతలో 450 మహిళ శక్తి బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు

  • Related Posts

    సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి.

    సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి. కోమురం భీమ్ కాలనీ ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మనోరంజని ప్రతినిధి కొమురం భీం మార్చి 27 -సియం సార్…

    రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

    రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దోపిడీ ముఠాకు ఇక దబిడి దిబిడే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మల్లన్న మొదటిసారి నాగర్ కర్నూల్ కు మనోరంజని ప్రతినిధి మార్చి 27 – మహబూబ్ నగర్ :రేపు శుక్రవారం ఉ10:30 గంటలకు నాగర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి.

    సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి.

    మానవత్వం చాటుకున్న లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం

    మానవత్వం చాటుకున్న లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం

    రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

    రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

    రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన..

    రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన..